డా.బి.ఆర్.అంబేడ్కర్ వ్యక్తిత్వం
బహుముఖ ప్రజ్నశాలి అయిన అంబేడ్కర్ ఈ దేశంలోని కుల వ్యవస్తపై చాల
లోతుగా అధ్యయనం చేసాడు.
కులాలు వాటి మూలాలు మనిషిని ,
దేశంలోని వ్యవస్తను ఏంతగా నిర్వీర్యం చేస్తున్నాయి
అంటే బహుసా బాబా సాహేబ్ అంబేడ్కర్ అధ్యయనం చేసినంతగా
మరే ఇతర నాయక్య్డు అధ్యయనం చేయలేదు
అయనకు అంతగా వాటిపై అవగాహాన స్పష్టత ఉంది.
వాస్తవానికి ఈ దేశంలో హేఛు తగ్గులు వున్నప్పటికి
మనిషికి కూడు , గుడ్డ ,
అందరి జన్మ హక్కు
అది అందరికి సమానంగా జరగాలి అన్నది ఆయనగారి స్వప్నం.
ఆయన దాదాపు 50 కు పైగా పుస్తకాలు రాసాడు ,,
ఏందుకు మీరు పేదరికాన్ని ,
మీ బానిసత్వాన్ని , ప్రాపంచిక కష్టాలను ,
మీ దైననీయమైన , నీచమైన ,
అసహ్యకరమైన జీవితాలని
మరింత హీన పరుచుకుంటున్నారు ,
అంతకంటే ఈ లోకంనుండి నిష్క్రమించడం మేలు.
ప్రతి ఒక్కరు మీ హక్కులేమిటో తేలుసుకోవాలి ,
చీకటైన మీ జీవితాలలో వేలుగులు నిండాలి.
భారతదేశ 20వ శతాబ్ద రాజకీయనాయకులలో
అంబేడ్కర్ అగ్రగణ్యుడుగా నిలుస్తాడు,
డా-అంబేడ్కర్ మేధావి ,
ఏనలేని ప్రతిభావంతుడు ,
వక్త , రచయిత , ఆదర్శవాది ,
విద్యవేత్త , కార్యదక్షుడు ,
ఇన్ని సలక్షణాలు ఒకే వ్యక్తిలో పాదుకోవడం అత్యంత అరుదు , భారతదేశ అద్రుష్టం.
కాని అలాంటీ మహనీయూదను కేవలం దళిత వర్ణాల ప్రతినిధిగా చూడడం భారతదేశ దురదుష్టకరం..సమాజంలోని తరతరాలుగా పేరిగిపోయిన నూనత భావాన్ని పోగోట్టడంకోస సమానత్వ భావాన్ని పేంపోదించడం కోసం ఆయన ఏంతగా శ్రమించాడో మనకు అందరికి తేలుసు.
కులాలు వాటి మూలాలు మనిషిని ,
దేశంలోని వ్యవస్తను ఏంతగా నిర్వీర్యం చేస్తున్నాయి
అంటే బహుసా బాబా సాహేబ్ అంబేడ్కర్ అధ్యయనం చేసినంతగా
మరే ఇతర నాయక్య్డు అధ్యయనం చేయలేదు
అయనకు అంతగా వాటిపై అవగాహాన స్పష్టత ఉంది.
వాస్తవానికి ఈ దేశంలో హేఛు తగ్గులు వున్నప్పటికి
మనిషికి కూడు , గుడ్డ ,
అందరి జన్మ హక్కు
అది అందరికి సమానంగా జరగాలి అన్నది ఆయనగారి స్వప్నం.
ఆయన దాదాపు 50 కు పైగా పుస్తకాలు రాసాడు ,,
ఏందుకు మీరు పేదరికాన్ని ,
మీ బానిసత్వాన్ని , ప్రాపంచిక కష్టాలను ,
మీ దైననీయమైన , నీచమైన ,
అసహ్యకరమైన జీవితాలని
మరింత హీన పరుచుకుంటున్నారు ,
అంతకంటే ఈ లోకంనుండి నిష్క్రమించడం మేలు.
ప్రతి ఒక్కరు మీ హక్కులేమిటో తేలుసుకోవాలి ,
చీకటైన మీ జీవితాలలో వేలుగులు నిండాలి.
భారతదేశ 20వ శతాబ్ద రాజకీయనాయకులలో
అంబేడ్కర్ అగ్రగణ్యుడుగా నిలుస్తాడు,
డా-అంబేడ్కర్ మేధావి ,
ఏనలేని ప్రతిభావంతుడు ,
వక్త , రచయిత , ఆదర్శవాది ,
విద్యవేత్త , కార్యదక్షుడు ,
ఇన్ని సలక్షణాలు ఒకే వ్యక్తిలో పాదుకోవడం అత్యంత అరుదు , భారతదేశ అద్రుష్టం.
కాని అలాంటీ మహనీయూదను కేవలం దళిత వర్ణాల ప్రతినిధిగా చూడడం భారతదేశ దురదుష్టకరం..సమాజంలోని తరతరాలుగా పేరిగిపోయిన నూనత భావాన్ని పోగోట్టడంకోస సమానత్వ భావాన్ని పేంపోదించడం కోసం ఆయన ఏంతగా శ్రమించాడో మనకు అందరికి తేలుసు.
మీ 124 వ
జయంతి శుభాకాంక్షలు
ఇట్లు
మీ అంబేడ్కర్
యువత ఐనఓలు
No comments:
Post a Comment