సైమన్ కమీషన్ ను ఉద్దేశించి అంబేడ్కర్ చేప్పిన మాటలు
1930 ఆగష్టు 8 వ తేదిన నాగపూర్ లో జరిగిన ఓక సభలో
సైమన్ నివేధికను ఊటంకిస్తు-ఉద్దేసిస్తు దా.అంబేడ్కర్ గారు ఇలా అన్నారు...
“ఏ దేశము- ఏ దేశాన్ని,
పాలించేంత
గోప్పది కాదు ,
ఏ జాతి మరో
జాతిపై పేత్తనం
చేలాయించే
అధికారం “ లేదు అని ,
నిక్కఛిగా ,
నిస్పష్టంగా చేప్పాడు.
“మార్పు
రావాలంటే విప్లవం రావాలి-తప్పనిసరి
మార్పు
కావాలంటే-మనుషులు మారాలి”
రక్తం ఏరులై
పారితేనే అది విప్లవమని ,
తద్విరుద్దమైనది
విప్లవం కాదని , అనుకుంటే పోరపాటే అని
మనం సంఘటిత
భావనతో-సమైక్య స్పూర్తితో
పోరాడితే పోరాట
పటిమ సాగితే
అది
విప్లవమే-అది సాంఘిక విప్లవం అని ఉద్ఘాటించాడు-ఉపన్యాఆన్ని ముగించాడు...
బుధవారం హైదరాబాదు లోని కూకట్ పల్లిలో
అంబేడ్కర్ మాల ధరించి ప్రతిజ్ణ చేస్తున్న భీం ఏన నాయకులు మరియు కార్యకర్తలు,,మన జాతి బిడ్డలు మొత్తం ఇలాగే చేస్తే బాగుండును,,జై భీం
విదేశీయులు డా.అంబేడ్కర్ మేధస్సును ,
ప్రతిభను గుర్తిస్తుంటే ,
ఆయన రచనలను గమనిస్తుంటే ,
స్వదేశీయులు కుళ్ళు కుంటూన్నారు ,
ప్రపంచం మొత్తం కూడ ఆయనను ,
ప్రపంచ మేధావి ,
అని అంటుంటే , కాని
భారతదేశం
మాత్రం ఆయనను దళితులకు ( మహర్లకు ) ,
మాత్రమే
నాయకుడిగా గుర్తింపునిస్తున్నారు,
ఇది మన ఖర్మ , మన దౌర్భాగం.....!!!
ఇట్లు
మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు
No comments:
Post a Comment