Monday 31 August 2015

భారతదేశంలో కులం-డా.అంబేడ్కర్

భారతదేశంలో కులం-డా.అంబేడ్కర్




                           భారతదేశంలో కులం అనేది పుట్టి ఏరగడానికి చాతుర్వర్ణ వ్యవస్థ ప్రధాన కారణం అంటారు డా.అంబేడ్కర్ గారు.తోలుత ఉన్న నాలుగు వర్ణాలు కాలక్రమేణా 400 కులాలు , ఉఒఅకులాలుగా విడిపోయాయి.కులవ్యవస్థను కూకటివేళ్ళతో పెళ్ళగించి నిర్మూలించాలని ఆయన ఆశించారు.భారతద్దేశంలో సామాజిక అస్థవ్యస్థకి ముఖ్య కారణం ఈ కులమే.భారత సామాజిక వ్యవస్థ పునాదినే కులం బలహీన పరిచింది. ఏ కులానికాకులం ఒక ప్రత్యేక విభాగం.అందువల్ల ప్రతి కులంలోను కోన్ని భయాలు , నిషేధాధాలు . తత్ఫలితంగా ఇతరులతో కలవకుండా విడివిడిగా ఉండడం అనే లక్షణాలు కోకోల్లలుగా ఉన్నాయి.భారతదేశంలొ కులం , సమాజంలొని విభిన్న వర్గాల మధ్య పరస్పర సంభంధాలను పెంపోంధించలెక పొగా భిన్న వర్గాల ప్రజల మధ్య ద్వేషం , అసూయ , తిరస్కారం వంటి భావనలు ప్రేరేపించాయి.
                                   
                                అశాస్త్రీయం , అసంబద్దం , తర్కవిరుద్దం అయినవి , నమ్మశక్యం కానివి , ప్రచార6లోనికి తేఛిన హిందూ పురాణాలు , ఇతిహాసాలు , మానవ చరిత్రకు ముఖ్యంగా నిమ్న జాతులకు తీరని అఒఅకారం చేశాయి.హిందు పురాణ కర్తలే ఈ కులాల స్రుష్టికర్తలని డా.అంబేడ్కర్ గారి అభిప్రాయం.వారే క్రుత్రిమ సంస్థలను రూపోంధించారు.హిందు సాహిత్యం ,అంతా వంశ వ్రుక్షాల వర్ణనలతో నిండి ఉంటుంది అగ్రవర్ణాల వారు ఉన్నత వంశాలకు చెందిన వారని నిరూపించే ప్రయత్నం అది.బ్రాహణ సాహిత్యం కింది కులాలను ఉద్దేశ్యపూరకంగా అదుపులోను , పేదరికంలోను ఉంచడం వల్లనే హిందువులు తమ సామాజిక అంతస్థులకు భంగం రాకుండా కాపాడుకున్నారు.హైందత్వపు నీడనే ఉంటూ అగ్రవర్ణాలవారి సాంస్క్రుతిక  స్థయికి ఎదగకుండా చూసెందుకు , హిందువులు కావాలనే నిమ్నకులాలను నాశనం చేశారు.
                           

                             భారతదేశంలో కులం సామాజిక సంభంధాలను చేడగోట్టింది.షేడ్యూల్డ్ కులాల వారు మనుషుకు కాదన్నంతటి నిక్రుష్ణ స్థితికి దిగజార్చింది.కింది కులాల వారిని దోపిడి చేసేందుకు కులం అగ్రవర్ణాల వారి చేతిలో బ్రహ్మస్త్రం అయింది. అగ్రవర్ణాలకి చేందిన మేధావులకి కుతంత్రం వలన భారతదేశంలో నీతికి నీడ లేకుండా పోయింది.కులం ప్రజాసేవ ద్రుక్పథాన్ని చంపేసింది.ధర్మకార్యాలు చేయాలనే భావనను నాశనం చేసింది.ప్రజాభిప్రాయం అనేదానికి తావు లేకుండా పోయింది.హిందువు ద్రుష్టిలో ప్రజలంటే తన కులం మాత్రమే .తన కులాఅనికి మాత్రమే తను విధేయుడిగా బాధ్యత వహిస్తాడు.సవర్ణుడైన ప్రతి హిందువు తీవ్రమైన కులాభిమాని.తనకులం కోసం దేనికైనా తెగిస్తాడు.బ్రాహణమత , సామాజిక విలువలు మానవత్వం , సౌబ్రాతత్వం , సమానత్వం , న్యాయాలకు వ్యతిరేఖతను ప్రబోధిస్తాయి.డా.అంబేడ్కర్ గారు ఏమంటారో చూడండి.


అసహాయులైన వారిని దోపిడి చేసే6దుకు కులం ఎప్పుడూ పోంచి ఉంటుంది.ఆచారపరులైన హిందువులంచేతిలో ఆయుధం కులం.సంస్కరణలను భ్రష్టు చేయడానికి  , సంస్కర్ణలను భాధించేంధుకు పనికోఛే శక్తి మతం.

ఇట్లు

వలపర్ల సన్ని మహర్

అంటరనితనం ఆవిర్భావం-డా.అంబేడ్కర్

  1. అంటరనితనం ఆవిర్భావం-డా.అంబేడ్కర్




అంటరానితనం అనేది ఏలా పుట్టీంది అనే అంశంపై సామాజిక మ్శాస్త్రజ్నులు చరిత్రకారులు , పురాణాలలో దిట్టలైన వారిలో పాతతరం వారు కాని , ఆధునుకులు గాని ఏకాభిప్రాయానికి రాలేకపోయారు.ఈ విషయంలో ఏన్నో వివధాలు , అసందిగ్ఠత అభిప్రాయ బేధాలువక్రీకరణలు చోటు చేసుకున్నాయి.అంటరానితనం మూలం ఏక్కడ అనేది తేలుసుకునేందుకు శాశ్త్రవేత్తలు , చ్రిత్రకారులు , ఇంకా వేతుకుతూనే ఉన్నారు.హైందవ పురాణ గాధల్లోను , బ్రహ్మణ సాహిత్యంలోను చతుర్వార్ణాల ప్రస్తావన మాత్రమే ఉంది.
పంచమ వర్ణంగా విభజించబడిన అంటరానితనం ప్రస్తావన ఎక్కాడా లేదు.అంటరాని వారు “ అవర్ణులు “ ( వర్ణం లేని వారు ) గా పరిగణించబడి “అంత్యవాసులు ( చివరకు ఉండేవారు ) అయ్యారు.అంటరానితనం ఆవిర్భావానికి సంభంధించిన సిద్దాంతంలో చారిత్రక , మనోవైజ్నానిక అంశాలను అవగాహన న్చేవుకోనేందుకు డ.అంబేడ్కర్ గారు కింది వివరణలను ఇఛారు.
1.హిందువులు , అశ్ప్రుశ్యులు , మధ్య జాతి బేధం లేదు.
2.అంటరానితనం ఏర్పడకముందు హిందువులకు , అంటరానివారికి మధ్య తేడా ఒక తెగ లోని వారికి తెగ నుండి విడిపోయిన వ్యక్తులకి ( Broken Man ) మధ్య ఉండే తేడా వంటీదే.ఈవిడిపోయిన వ్యక్తులే తరువాత అశ్ప్రుశ్యులు అయ్యారు.
3.అంటరానితనానికి జాతి ప్తాతిపదికన కానట్లే వ్రుత్తి కూడ ప్రాతిపదికన కాదు.
4.అంటరానితనం ఎర్పడడానికి 2 మూలాలు ఉన్నాయి.
(అ) విడగోట్టబడిన వ్యక్తులు  ( విశీర్ణ మానవులు లేదా బ్రోకేన్ మేన్ ) బౌద్దులు అన్న అనుమానంతో బ్రాహ్మణులకి వారిపట్ల కసి , ఎవగింపు.
(ఆ) ఇతరులు ఎన్నడో మానివేసిన విడిపోయి మనుషులు గోడ్డుమాంసం తినే అలవాటు మానకపోవడం.
5.అంటరానితనానికి మూలమేక్కడొ కనుగోనేటప్పుడు “ అంటరానివారికి “ అపరిశుద్దులకు మధ్య తేడా ఏమిటో తేలిసి ఉండాలి.సాంప్రదాయమైన హిందు రచయితలంతా అపరిశుద్దులు.అందరిని అంటరాని వారిగా గుర్తించారు.ఇది పొరపటు.అంటరానివారు వేరు , అపరిశుద్దులు వేరు.
6.ధర్మసూత్రాలు రూపోదిన కాలంలో అపరిశుద్దులు ఒక వర్గంగా రూపోందించారు.అంటరానివారు ఆ తరువాత  కాలంలో ( కీ.శ.400 ) ఆవిర్భవించారు.

                           డా.అంబేడ్కర్ గారు గోవధకి , అంటరానితనానికి సంభంధం ఉందని అంటారు/కీ.శ.4ఊ నడు గుప్తుల కాలంలో గోవధకు దండన మరణశిక్ష. ఆ విధంగా పశుమాంసం తినే శూద్రులు అపరిశుద్దులే కాదు అంటరానివారు కూడ అయ్యారు.అంటరానితనం గుర్తించి ముక్తాయింపుగా  అంబేడ్కర్ గారు ఇలా అన్నాడు “ అంటరానితనం “ ఇంచుమించుగా కీ.శ,400 కాలంలో ఎర్పడి ఉంటుంది అని మనం నమ్మవఛు.భారతదేశ  చరిత్రనే పూర్తిగా మార్చివేసింది.అయినా దీనిని చరిత్ర విధ్యార్ధులు తగిన శ్రద్దతో అధ్యయనం చేయక నిర్లక్ష్యం చేస్తునారు.
    ఇట్లు
వలపర్ల సన్ని మహర్