- అంటరనితనం ఆవిర్భావం-డా.అంబేడ్కర్
అంటరానితనం అనేది
ఏలా పుట్టీంది అనే అంశంపై సామాజిక మ్శాస్త్రజ్నులు చరిత్రకారులు , పురాణాలలో దిట్టలైన వారిలో
పాతతరం వారు కాని , ఆధునుకులు గాని ఏకాభిప్రాయానికి రాలేకపోయారు.ఈ
విషయంలో ఏన్నో వివధాలు , అసందిగ్ఠత అభిప్రాయ బేధాలువక్రీకరణలు
చోటు చేసుకున్నాయి.అంటరానితనం మూలం ఏక్కడ అనేది తేలుసుకునేందుకు శాశ్త్రవేత్తలు ,
చ్రిత్రకారులు , ఇంకా వేతుకుతూనే ఉన్నారు.హైందవ
పురాణ గాధల్లోను , బ్రహ్మణ సాహిత్యంలోను చతుర్వార్ణాల ప్రస్తావన
మాత్రమే ఉంది.
పంచమ వర్ణంగా విభజించబడిన
అంటరానితనం ప్రస్తావన ఎక్కాడా లేదు.అంటరాని వారు “ అవర్ణులు “ ( వర్ణం లేని వారు )
గా పరిగణించబడి “అంత్యవాసులు ( చివరకు ఉండేవారు ) అయ్యారు.అంటరానితనం ఆవిర్భావానికి
సంభంధించిన సిద్దాంతంలో చారిత్రక ,
మనోవైజ్నానిక అంశాలను అవగాహన న్చేవుకోనేందుకు డ.అంబేడ్కర్ గారు కింది
వివరణలను ఇఛారు.
1.హిందువులు , అశ్ప్రుశ్యులు ,
మధ్య జాతి బేధం లేదు.
2.అంటరానితనం ఏర్పడకముందు
హిందువులకు , అంటరానివారికి మధ్య తేడా ‘ ఒక తెగ లోని వారికి ‘
తెగ నుండి విడిపోయిన వ్యక్తులకి ( Broken Man ) మధ్య ఉండే తేడా వంటీదే.ఈవిడిపోయిన వ్యక్తులే తరువాత అశ్ప్రుశ్యులు అయ్యారు.
3.అంటరానితనానికి
‘ జాతి ‘
ప్తాతిపదికన కానట్లే వ్రుత్తి కూడ ప్రాతిపదికన కాదు.
4.అంటరానితనం ఎర్పడడానికి
2 మూలాలు ఉన్నాయి.
(అ) విడగోట్టబడిన
వ్యక్తులు ( విశీర్ణ మానవులు లేదా బ్రోకేన్
మేన్ ) బౌద్దులు అన్న అనుమానంతో బ్రాహ్మణులకి వారిపట్ల కసి , ఎవగింపు.
(ఆ) ఇతరులు ఎన్నడో
మానివేసిన విడిపోయి మనుషులు గోడ్డుమాంసం తినే అలవాటు మానకపోవడం.
5.అంటరానితనానికి
మూలమేక్కడొ కనుగోనేటప్పుడు “ అంటరానివారికి “ అపరిశుద్దులకు మధ్య తేడా ఏమిటో తేలిసి
ఉండాలి.సాంప్రదాయమైన హిందు రచయితలంతా అపరిశుద్దులు.అందరిని అంటరాని వారిగా గుర్తించారు.ఇది
పొరపటు.అంటరానివారు వేరు ,
అపరిశుద్దులు వేరు.
6.ధర్మసూత్రాలు
రూపోదిన కాలంలో అపరిశుద్దులు ఒక వర్గంగా రూపోందించారు.అంటరానివారు ఆ తరువాత కాలంలో ( కీ.శ.400 ) ఆవిర్భవించారు.
డా.అంబేడ్కర్ గారు గోవధకి , అంటరానితనానికి సంభంధం
ఉందని అంటారు/కీ.శ.4ఊ నడు గుప్తుల కాలంలో గోవధకు దండన మరణశిక్ష. ఆ విధంగా పశుమాంసం
తినే శూద్రులు అపరిశుద్దులే కాదు అంటరానివారు కూడ అయ్యారు.అంటరానితనం గుర్తించి ముక్తాయింపుగా అంబేడ్కర్ గారు ఇలా అన్నాడు “ అంటరానితనం “ ఇంచుమించుగా
కీ.శ,400 కాలంలో ఎర్పడి ఉంటుంది అని మనం నమ్మవఛు.భారతదేశ చరిత్రనే పూర్తిగా మార్చివేసింది.అయినా దీనిని చరిత్ర
విధ్యార్ధులు తగిన శ్రద్దతో అధ్యయనం చేయక నిర్లక్ష్యం చేస్తునారు.
ఇట్లు
వలపర్ల సన్ని మహర్
thank u ... nice information
ReplyDelete